వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ ముస్లిం మైనార్టీ విభాగం ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత మహమ్మద్ తాజుద్దీన్ గుండెపోటుతో మృతి చెందడం పట్ల మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమన్నారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తాజుద్దీన్ కృషి చేశారని కొనియాడారు. ఆయన మృతి పార్టీకి, మైనార్టీ వర్గాలకు తీరని లోటని, వారికుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

