వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ విశాఖ పరిధిలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నామని ఆ పార్టీ విశాఖపట్నం జిల్లా అధికార ప్రతినిధి బి.ఎస్. కృష్ణ (ఆల్ఫా కృష్ణ) అన్నారు.
బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Comments
Loading comments...

