Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తత: అర్ధరాత్రి వైసీపీ ఫ్లెక్సీ చించివేత

Follow Udayam on Google
Dorababu M Sep 16, 2026 3:26 PM పశ్చిమగోదావరిGeneral
తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తత: అర్ధరాత్రి వైసీపీ ఫ్లెక్సీ చించివేత - Udayam
వినాయక చవితి సందర్భంగా తాడేపల్లిగూడెం పాతూరులో ఏర్పాటు చేసిన వైసీపీ నేతల ఫ్లెక్సీని మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చించివేశారు. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాతూరు వద్ద ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీ ధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...