Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్విమ్మింగ్ పూల్ నిర్లక్ష్యంపై రూ.52.11 లక్షల పరిహారం

Follow Udayam on Google
భరత్ తేజ Jul 30, 2026 8:38 PM నల్గొండGeneral
స్విమ్మింగ్ పూల్ నిర్లక్ష్యంపై రూ.52.11 లక్షల పరిహారం - Udayam
స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ మృతి చెందిన నూనె శ్రావణ్ కుమార్ కేసులో వినియోగదారుల కమిషన్ తీర్పు వెలువరించింది. భద్రతా లోపాలపై మృతుడి తండ్రి నూనె సంజీవ్ ఫిర్యాదు చేశారు. బాధితుల తరఫున అడ్వకేట్ నల్ల పూర్ణచందర్ వాదించారు. రూ.50 లక్షల పరిహారం, మానసిక వేదనకు రూ.2 లక్షలు, ఇతర ఖర్చులతో కలిపి మొత్తం రూ.52.11 లక్షలు చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...