వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్ నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం కోల్కతాలో ప్రారంభమైంది. భవానీపూర్ నుండి ముఖ్యమంత్రి సువేందు అధికారి, మరో ఐదుగురు మంత్రులు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ తాపస్ రాయ్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
రెండు సెషన్లలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో నేడు 157 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తున్నారు. రీపోలింగ్ ఉన్న ఫలిత మినహా మిగిలిన వారు పాల్గొంటున్నారు.
Comments
Loading comments...

