వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.160 పెరిగి రూ.1,54,580కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.150 పెరిగి రూ.1,41,700గా ఉంది.
కేజీ వెండి ధర రూ.2.50 లక్షలుగా కొనసాగుతోంది. GST 3% అదనం.
Comments
Loading comments...

