వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో బిజెపి ఆధ్వర్యంలో 'తిరంగా యాత్ర' ఘనంగా జరిగింది. గ్రామంలో జాతీయ జెండాలతో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. మహానీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాస్, గోపాల్, సునీల్, అమరేందర్ రెడ్డి,కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

