వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల శ్రీ స్వామినారాయణ గురుకుల పాఠశాలలో శ్రీ స్వామినారాయణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జడ్చర్ల విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులు పాల్గొన్నారు.
విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Comments
Loading comments...

