వార్తలకు తిరిగి వెళ్లండి

తితిదే ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు హైదరాబాద్ బంజారాహిల్స్కు చెందిన కుంచాల మధురాంరెడ్డి రూ.1.11 కోట్ల విరాళమిచ్చారు. సోమవారం హైదరాబాద్లోని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు క్యాంపు కార్యాలయంలో విరాళం డీడీని అందజేశారు.
దాతను తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు.
Comments
Loading comments...

