వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం మండలం సూరంపేట గ్రామంలో శుక్రవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. మూడు రోజులుగా గ్రామంలో నాటుకోళ్లు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్న గ్రామస్తులకు, సుమారు 8 అడుగుల కొండచిలువ కోడిని మింగుతూ రోడ్డుపై కనిపించింది.
దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు వెంటనే స్పందించి దానిని హతమార్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

