వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమకు చెందిన ఏడుగురు మత్స్యకారులు బోటు ఇంజిన్ పాడై 23 రోజులు సముద్రంలో చిక్కుకుపోయారు. ఈ నెల 3న వేటకు వెళ్లిన బోటు గేర్బాక్స్ దెబ్బతినడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
తీవ్ర గాలులకు బోటు బెంగాల్ వైపు కొట్టుకుపోయింది. ఆహారాన్ని రెండు రోజులకోసారి తింటూ గడిపిన వారు.. చివరకు కోల్కతా బోటు సాయంతో బయటపడ్డారు.
Comments
Loading comments...

