వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసులు నిఘా మరింత పటిష్ఠం చేశారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తూ ఈ ఏడాది 128 కేసులు నమోదు చేసి 129 కిలోల గంజాయి, 21 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
అయినా మత్తుకు అలవాటుపడిన కొందరు చిన్న ప్యాకెట్ల రూపంలో ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తెస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగదారుల్లో అవగాహన పెంపుతోనే సమస్యను సమర్థంగా అరికట్టవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...
