వార్తలకు తిరిగి వెళ్లండి

బీహార్ వైద్య ఆరోగ్య శాఖలో లోపాలను సరిదిద్దేందుకు మంత్రి నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లోపాలున్న చోట కఠిన మార్గదర్శకాలను జారీ చేశారు.
ప్రజా సేవకు ఆటంకం కలిగిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని మరో మంత్రి శ్రవణ్ కుమార్ హెచ్చరించారు. లోపాలను సరిదిద్దడం మంత్రుల బాధ్యతని పేర్కొన్నారు.
Comments
Loading comments...

