వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకే కూటమి ప్రభుత్వం గ్రూప్-1ను వివాదం చేస్తోందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. గ్రూప్-1లో ఎలాంటి తప్పు జరగలేదని సిట్ కూడా తేల్చిందన్నారు.
డీఎస్సీలో మాదిరిగా ప్రత్యేక జీవోలు తెచ్చి పోస్టులు అమ్ముకోలేదని పేర్కొన్నారు. గ్రూప్-1 మూల్యాంకనంపై హైకోర్టు ఆదేశాల మేరకే వ్యవహరించామని, పరీక్ష పత్రాలు ఇప్పటికీ కోర్టులో ఉన్నాయని తెలిపారు.
Comments
Loading comments...

