Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరూర్‌ బాధితుల ఉద్యోగాలకు సుప్రీం స్టే

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 14, 2026 12:39 PM ఆల్ ఇండియా జాతీయ
కరూర్‌ బాధితుల ఉద్యోగాలకు సుప్రీం స్టే - Udayam
కరూర్‌ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకూడదా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించడంపై కూడా పిటిషన్‌దారును ప్రశ్నించింది.

Comments

G
Loading comments...