Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

E20పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 8:16 PM జాతీయంGeneral
E20పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం - Udayam
పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ శాతాన్ని వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించలేదు. ఈ అంశంపై సంబంధిత అధికారులను సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది. ప్రస్తుతం దేశంలో E20 పెట్రోల్‌లో 80 శాతం పెట్రోల్‌, 20 శాతం ఇథనాల్‌ ఉంటుంది. పాత వాహనాల్లో మైలేజ్‌, ఇంజిన్‌పై ప్రభావంపై వాహనదారుల్లో సందేహాలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...