వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో ఆందోళనలు హింసాత్మకంగా మారినప్పుడు గుంపును నియంత్రించేందుకు పెల్లెట్ గన్స్ వాడే అధికారం భద్రతా బలగాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీలో 'చలో సంసద్' ఆందోళన సందర్భంగా పోలీసుల పెల్లెట్ ప్రయోగాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. లాఠీచార్జీ, టియర్ గ్యాస్ సరిపోని అసాధారణ పరిస్థితుల్లో పోలీసులు ఆయుధాలు, బుల్లెట్లు కూడా వాడవచ్చని తెలిపింది.
Comments
Loading comments...
