వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టు తాజా తీర్పుతో సీతమ్మసాగర్ ప్రాజెక్టు పునఃప్రారంభానికి మార్గం సుగమమైంది. పర్యావరణ అనుమతుల అంశంతో నిలిచిన పనులకు ఊరట లభించగా, కేంద్ర అనుమతుల కోసం అధికారులు చర్యలు వేగవంతం చేస్తున్నారు.
ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. రెండు నెలల్లో పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం ఉందని, అనంతరం నిర్మాణ పనులు తిరిగి ప్రారంభిస్తామని జలవనరుల శాఖ వెల్లడించింది.
Comments
Loading comments...
