వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడేళ్లైనా న్యాయం జరగలేదంటూ ఆయన కుమార్తె సునీత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. సీబీఐ దర్యాప్తు, తదనంతర పరిణామాలను వివరించారు.
హత్య వెనుక పెద్ద కుట్ర ఉందని సునీత ఆరోపించారు. దర్యాప్తులో వెలుగుచూడని కీలక అంశాలను పరిశీలించాలని కోరారు. లేఖ ప్రతులను ప్రధాని, హోంశాఖ, సీబీఐ డైరెక్టర్తో పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలకు పంపారు.
Comments
Loading comments...
