వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీస్లోని ఏథెన్స్ సమీప జూలో రెండు నెలల వయసున్న మూడు సుమత్రా పులి పిల్లలకు మైక్రోచిప్లు అమర్చి, తొలి విడత టీకాలు వేశారు. ఈ పులులు ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో మాత్రమే కనిపిస్తాయి.
అడవుల నరికివేతతో ప్రపంచంలో సుమారు 400 సుమత్రా పులులే మిగిలినట్లు అంచనా. వీటిని భవిష్యత్తులో అడవుల్లోకి తిరిగి ప్రవేశపెట్టేందుకు జంతు ప్రదర్శనశాలలు కృషి చేస్తున్నాయి.
Comments
Loading comments...

