వార్తలకు తిరిగి వెళ్లండి
సుల్తానాబాద్ లో బైక్పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని మినీ ట్రావెల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం చెందాడు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్కు చెందిన మొర్రి శంకర్ సుల్తానాబాద్లో ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శంకర్ అకస్మాత్తు మృతితో ఊటూర్లో తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Loading comments...

