వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి: మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గురువారం మినీ బస్సు, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరుకు చెందిన మోరి శంకర్ తన కూతురిని తీసుకెళ్లేందుకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా పోలీసులు మృతుడిని గుర్తించి, దేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

