వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో శాంతి ర్యాలీ సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బందితో సహా 14 మంది మృతిచెందారు. మరో డజనుకు పైగా గాయపడ్డారు.
కబాల్ పోలీస్ స్టేషన్లోకి చొరబడేందుకు యత్నించిన దుండగుడిని పోలీసులు అడ్డుకోవడంతో అతడు పేలుడు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి మహ్మద్ సుహైల్ అఫ్రిది విచారణకు ఆదేశించారు.
Comments
Loading comments...
