వార్తలకు తిరిగి వెళ్లండి

వాము సాగు చేపట్టాలని వికారాబాద్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖాధికారి ఎం.ఏ. సత్తార్ రైతులకు సూచించారు. ఎంఐడీహెచ్ పథకం కింద ఎకరానికి రూ.8 వేల చొప్పున గరిష్ఠంగా 5 ఎకరాల వరకు సబ్సిడీ అందిస్తామని తెలిపారు.
ఆసక్తి ఉన్న రైతులు అవసరమైన పత్రాలతో మండల ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

