వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యతపై ప్రభావం ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో కూరగాయల సాగును అధికారులు ప్రోత్సహిస్తున్నారు. 23 వేల ఎకరాల లక్ష్యానికి ఇప్పటివరకు 2,350 ఎకరాల్లో సాగు నమోదైంది.
హైబ్రిడ్ కూరగాయలకు ఎకరానికి రూ.9,600, ప్లాస్టిక్ మల్చింగ్కు రూ.8 వేలు, శాశ్వత పందిళ్లకు రూ.లక్ష వరకు 50 శాతం సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

