వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో సమీకృత సంక్షేమ వసతిగృహానికి చెందిన ఇద్దరు విద్యార్థులు కొత్తకుంటలో మునిగి మృతి చెందారు. పాఠశాల నుంచి వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో గాలింపు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి.
మృతులు విష్ణు(11), సుశాంత్(10)గా గుర్తించారు. ఈత రాకపోవడంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెట్పల్లిలోనూ కాలువలో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
Comments
Loading comments...
