వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజులు చెల్లించినా బోర్డుకు పరీక్ష ఫీజు జమ కాకపోవడంతో మట్టెవాడ ఓపెన్ స్కూల్ సెంటర్లో 16 మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. ఏడాది చదువు వృథా అయిందని విద్యార్థులు వాపోయారు.
ఉమ్మడి జిల్లాలో 142 స్టడీ సెంటర్లు ఉండగా, నిర్ణీత ఫీజుకు బదులు రూ.3,500–4,000 వసూలు చేస్తున్నారని కొన్ని సెంటర్లపై ఆరోపణలున్నాయి.
Comments
Loading comments...

