Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెన్త్‌లో 592 మార్కులు.. విద్యార్థినికి సత్కారం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 11, 2026 12:26 PM కోనసీమGeneral
టెన్త్‌లో 592 మార్కులు.. విద్యార్థినికి సత్కారం - Udayam
అలమూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో 592 మార్కులు సాధించిన వంగివరపు గాయత్రిని కలెక్టర్‌ మహేశ్‌ కుమార్‌ సోమవారం సత్కరించారు. వేదాంత లిమిటెడ్‌ ప్రోత్సాహంతో కలెక్టరేట్‌లో రూ.10 వేల చెక్కును అందజేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని కలెక్టర్‌ సూచించారు. ఇంజినీరింగ్‌, నీట్‌, యూపీఎస్సీ వంటి పరీక్షల కోసం సాంకేతికతను వినియోగించుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...