వార్తలకు తిరిగి వెళ్లండి

రెబ్బెన గురుకుల కళాశాల నుంచి అదృశ్యమైన విద్యార్థిని ఆచూకీని పోలీసులు 24 గంటల్లోనే కనుగొన్నారు. సీఐ సంజయ్ నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి, సాంకేతిక ఆధారాలతో విద్యార్థినిని క్షేమంగా గుర్తించారు.
విద్యార్థినిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యానికి గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...

