Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.రాయవరం: టైక్వాండోలో సత్తా చాటిన విద్యార్థిని

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 12:20 PM అనకాపల్లి General
ఎస్.రాయవరం: టైక్వాండోలో సత్తా చాటిన విద్యార్థిని - Udayam
పెదగుమ్ములూరు జడ్పీ హైస్కూల్‌ 7వ తరగతి విద్యార్థిని కిల్లాడ హిమబిందు రాష్ట్రస్థాయి టైక్వాండోలో గోల్డ్‌మెడల్‌ సాధించి జాతీయ స్థాయికి ఎంపికైంది. తెనాలిలో జరిగిన బాలికల సబ్‌జూనియర్‌ 22 కేజీల విభాగంలో ఆమె ప్రతిభ చూపించింది. హిమబిందును ప్రధానోపాధ్యాయిని సుధామాధురి, ఉపాధ్యాయులు అభినందించి సత్కరించారు. టైక్వాండోతో ఆత్మరక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని హెచ్‌ఎం తెలిపారు.

Comments

G
Loading comments...