వార్తలకు తిరిగి వెళ్లండి

మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తన (16) గుండెపోటుతో మృతి చెందింది. ఈ నెల 29న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెకు తీవ్ర గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదుతో మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

