వార్తలకు తిరిగి వెళ్లండి

జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలోని వాల్మీకి విజ్ఞాన కేంద్ర పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా విద్యార్థులు సామూహిక రాఖీ ఉత్సవం నిర్వహించారు. ‘నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష.. మనం ఈ దేశానికి రక్ష’ అని నినదించారు.
ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో స్నేహం, సోదర భావం పెంపొందుతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం వేదుల జనార్ధన్ తెలిపారు.
Comments
Loading comments...

