Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్ పర్యటనకు గోదూర్ టీచర్

Follow Udayam on Google
Harika Aug 26, 2026 12:39 PM జగిత్యాలGeneral
సింగపూర్ పర్యటనకు గోదూర్ టీచర్ - Udayam
ఇబ్రహీంపట్నం మండలం గోదూర్ పాఠశాలలో పీజీహెచ్‌ఎంగా పనిచేస్తున్న బండారి మధు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న విదేశీ విద్యా అధ్యయన పర్యటనకు ఎంపికయ్యారు. సింగపూర్‌లో జరిగే పర్యటనలో పాల్గొని ఆధునిక విద్యా విధానాలు, ఉత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేయనున్నారు. బండారి మధు సింగపూర్ పర్యటనకు ఎంపిక కావడంపై గోదూర్ పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...