వార్తలకు తిరిగి వెళ్లండి
పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు

ఆదాయపు పన్ను దినోత్సవంలో భాగంగా ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందిస్తూనే, ఆర్థిక వ్యవస్థను క్రమశిక్షణలో ఉంచేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె సూచించారు.
Comments
Loading comments...