వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గద్వాల పట్టణంలోని దౌదరిపల్లి 7వ వార్డు ఇందిరమ్మ కాలనీ, పిల్లిగుండ్ల కాలనీల్లో కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేశారు. కౌన్సిలర్ టీఎన్ఆర్ జగదీశ్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు.
మున్సిపల్ ఛైర్మన్ జయలక్ష్మి నరసింహులు సహకారంతో వీధి దీపాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ షాకీర్, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

