వార్తలకు తిరిగి వెళ్లండి

కొండంత అండగా ఉంటాయని నమ్మి భక్తులు భయానక తేళ్లతో వింత పూజలు చేస్తున్నారు. ఆరాధన పేరుతో ఒంటిపై తేళ్లను పాకించుకుంటూ విభిన్నంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఈ ఆచారాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా భక్తులు తీవ్ర భక్తిశ్రద్ధలతో ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

