Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యాహ్న భోజనంలో 'స్టీమ్ రైస్'

భవ్య శ్రీ Jul 20, 2026 5:42 PM అమరావతిabout 15 hours ago
మధ్యాహ్న భోజనంలో 'స్టీమ్ రైస్' - Udayam Digital
మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు త్వరలోనే స్టీమ్ రైస్ సరఫరా చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కొత్త బియ్యం వల్ల అన్నం ముద్దగా మారుతోందని ఆయన గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక జిల్లాలో దీనిని ప్రారంభించనున్నారు. విద్యార్థులకు ఇంటి భోజనం లాంటి పౌష్టికాహారాన్ని అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...