వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. చట్టబద్ధత లేకుండా కేవలం జీవోల ద్వారా పథకాలను అమలు చేస్తున్నారంటూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది.
కౌంటర్ దాఖలు చేయాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించినా నాలుగు వారాలైనా స్పందించలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో పథకాలపై స్టే విధించిన హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Comments
Loading comments...

