Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యసనాలకు దూరంగా ఉండాలి

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 30, 2026 4:36 PM ఖమ్మంGeneral
వ్యసనాలకు దూరంగా ఉండాలి - Udayam
ఎర్రుపాలెం ఎస్‌జేకేఎం కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి విద్యతో ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఎక్సైజ్ సీఐ రాములు సూచించారు. మాదకద్రవ్యాలు భవిష్యత్‌ను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయగా, కార్యక్రమంలో అధ్యాపకులు, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...