వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ సహా 60 దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాలను సవాలు చేస్తూ 25 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వం చట్టపరమైన పరిమితులను దాటిందని ఆరోపిస్తూ న్యూయార్క్లోని యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో పిటిషన్ దాఖలు చేశాయి.
కొత్త టారిఫ్ల వల్ల వినియోగదారులు, వ్యాపారాలపై భారం పెరుగుతుందని రాష్ట్రాలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...
