Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర బంద్‌తో ఏయూ పరీక్షలు వాయిదా

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 05, 2026 7:03 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
రాష్ట్ర బంద్‌తో ఏయూ పరీక్షలు వాయిదా - Udayam
రాష్ట్రవ్యాప్త బంద్ నేపథ్యంలో ఆగస్టు 5న నిర్వహించాల్సిన యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలను ఆంధ్ర యూనివర్సిటీ వాయిదా వేసింది. పరీక్షల నియంత్రణాధికారి ఈ మేరకు తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను ఆగస్టు 6, 11, 26 తేదీల్లో నిర్వహించనున్నారు. స్పెషల్ డ్రైవ్, స్పెషల్ పరీక్షలు యథావిధి షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, మిగిలిన పరీక్షల షెడ్యూల్‌లో మార్పులేదని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...