వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాల్సిన అవసరాన్ని సామాజిక సేవకులు గుర్తుచేస్తున్నారు. ప్రమాద బాధితులను ఆసుపత్రికి చేర్చడం, రక్తదానం, నేత్రదానం, అవయవదానం వంటి సేవలపై అవగాహన పెరగాల్సి ఉంది.
వృథా అయ్యే ఆహారాన్ని అభాగ్యులకు అందించడం, కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం ద్వారా మానవత్వాన్ని చాటాలని సామాజిక సేవకులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

