వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ నటి షావుకారు జానకి 94 ఏళ్ల వయసులో చెన్నైలో కన్నుమూశారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 400కుపైగా చిత్రాల్లో నటించారు.
1950లో ‘షావుకారు’ చిత్రంతో కథానాయికగా పరిచయమైన జానకి.. అనంతరం విభిన్న పాత్రల్లో మెప్పించారు. 2022లో పద్మశ్రీ అందుకున్న ఆమె చివరిగా 2023లో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో కనిపించారు.
Comments
Loading comments...

