వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళి శాఖ గ్రంథాలయంలో శనివారం టీచర్స్ డే సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఘనంగా నిర్వహించారు.
రాధాకృష్ణన్ గొప్ప రాజనీతిజ్ఞుడు, విద్యావేత్త అని గ్రంథాలయ అధికారి కే.రామకృష్ణ కొనియాడారు. ఉపాధ్యాయులు శంకరావుతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రీడర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

