వార్తలకు తిరిగి వెళ్లండి

సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఇళ్ల ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, మధుయాస్కీ వర్గాలు పరస్పర నినాదాలతో ఘర్షణకు దిగాయి.
కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టారు. ఈ కార్య
Comments
Loading comments...

