వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ విద్యుత్నగర్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామ హృదయం కలశ పూజ నిర్వహించారు. కోఆర్డినేటర్లు ఉమాదేవి, తిరుపతమ్మ, రామచంద్రరెడ్డి, తిరుమల్, దీప్తి ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వేదమంత్రోచ్చారణల మధ్య కలశ పూజ జరగగా, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
