Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ పర్యటనకు లంక, ఇంగ్లండ్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 19, 2026 9:55 PM జాతీయంక్రీడలు
పాక్‌ పర్యటనకు లంక, ఇంగ్లండ్‌ - Udayam
శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్లు అక్టోబర్‌లో పాకిస్తాన్‌లో పర్యటించనున్నాయి. అక్టోబర్‌ 9 నుంచి శ్రీలంకతో మూడు టీ20లు జరగనుండగా, 18 నుంచి పాకిస్తాన్‌, శ్రీలంక, ఇంగ్లండ్‌ మధ్య వన్డే ముక్కోణపు సిరీస్‌ ప్రారంభంకానుంది. అక్టోబర్‌ 31న ఫైనల్‌ జరగనుంది. అనంతరం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా పాకిస్తాన్‌-శ్రీలంక మధ్య నవంబర్‌ 9 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ జరగనుంది.

Comments

G
Loading comments...