Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ విచారణ ప్రక్రియ వేగవంతం చెయ్యాలి: మన్యం జేసీ

Follow Udayam on Google
B Ganga Aug 28, 2026 9:46 AM పార్వతీపురం మన్యంGeneral
సర్ విచారణ ప్రక్రియ వేగవంతం చెయ్యాలి: మన్యం జేసీ - Udayam
సర్ విచారణ ప్రక్రియ వేగవంతం చేస్తూ షెడ్యూల్ ప్రకారం పూర్తి చెయ్యాలని జేసీ ఆర్.వైశాలి అధికారులను ఆదేశించారు. సాలూరు పట్టణంలో 54, 55వ పోలింగ్ బూత్ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో రికార్డులు పరిశీలించారు. నోటీసులు అందిన ఓటర్ల నుంచి ఆధారాలు సేకరించి వెంటనే ఆన్లైన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సురేశ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...