వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామంలో స్పెషల్ క్యాంపెయిన్ డే సందర్భంగా MPDO రవికుమార్ పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా 9, 10, 11 పోలింగ్ స్టేషన్లనులను పరిశీలించి BLOలకు పలు సూచనలు జారీ చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఎర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ చంద్రమౌళీశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

