వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 9న జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద మాల మహానాడు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు చిత్తారి ప్రభాకర్ తెలిపారు.
జిల్లాలోని గ్రామాలు, మండల కేంద్రాల్లోనూ నిరసనలు చేపట్టాలని, జిల్లా కేంద్రంలోని కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.,
Comments
Loading comments...

